News

ఎంపిలను సస్పెండ్ చేయడం భాధకరమే:స్పీకర్


లోక్‌సభ నుండి కాంగ్రెస్ ఎంపిలను సస్పెండ్ చేయడం తనకు చాల భాధగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. స్పీకర్ సుమిత్రా మాట్లడుతూ ప్లకార్డులు సభలోకి ఎంపిలను తేవద్దని ఎంతగా చెప్పినప్పటికి సభ్యులు పట్టించుకోవడంలేదని ఆమె అన్నారు. తప్పని సరి పరిస్థితుల్లోనే ఎంపిలను సస్పెండ్ చేయాల్సివచిందని ఇప్పటికైన  మిగిలిన సభ్యులు సభను సజవుగా జరిగెటట్లు చూడాలని సుమిత్రా మహాజన్ కోరారు